ETV Bharat / state

వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం

author img

By

Published : Jan 5, 2020, 3:20 PM IST

దేశ రక్షణకోసం శ్రమిస్తున్న వీరజవాన్ల కోసం భగవద్గీత పారాయణం చేశారు. 2 వేల మంది భక్తులు ఈ సంకల్పంలో పాలుపంచుకున్నారు.

For the Veerajavans reciting the Bhagavad Gita of 2 thousand people at liberty x roads hyderabad
వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం

దేశరక్షణకై శ్రమిస్తున్న వీరజవాన్ల మనోబల సంవర్ధనకై హైదరాబాద్​లో భగవద్గీత సామూహిక పారాయణ యజ్ఞం ఘనంగా జరిగింది. సంస్కృత భారతి తెలంగాణ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో లిబర్టీ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ యజ్ఞంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పగలు రాత్రి దేశాన్ని రక్షించే వీర సైనికులకు దైవిక, నైతిక బలాన్ని అందించడానికి.. భగవద్గీత యొక్క అన్ని అధ్యాయలు సామూహిక పారాయనం పాటించినట్లు సంస్కృత భారతి నిర్వాహకులు తెలిపారు.

వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం

ఇదీ చూడండి : ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

దేశరక్షణకై శ్రమిస్తున్న వీరజవాన్ల మనోబల సంవర్ధనకై హైదరాబాద్​లో భగవద్గీత సామూహిక పారాయణ యజ్ఞం ఘనంగా జరిగింది. సంస్కృత భారతి తెలంగాణ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో లిబర్టీ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ యజ్ఞంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పగలు రాత్రి దేశాన్ని రక్షించే వీర సైనికులకు దైవిక, నైతిక బలాన్ని అందించడానికి.. భగవద్గీత యొక్క అన్ని అధ్యాయలు సామూహిక పారాయనం పాటించినట్లు సంస్కృత భారతి నిర్వాహకులు తెలిపారు.

వీరజవాన్ల కోసం.. 2 వేల మంది భగవద్గీత పారాయణం

ఇదీ చూడండి : ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

TG_Hyd_14_05_Bhagavadgita Parayana Yagnam At Ttd_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ : దేశరక్షణకై శ్రమిస్తున్న వీరాజవాన్ల మనోబల సంవర్ధనకై... హైదరాబాద్ లో భగవద్గీత సామూహిక పారాయణ యజ్ఞం ఘనంగా జరిగింది. సంస్కృత భారతి తెలంగాణ , తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో... లిబర్టీ టీటీడీ కళ్యాణమండపంలో జరిగిన ఈ యజ్ఞంలో 2 వేల మంది భక్తులు పారాయణం చేసారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పగలు రాత్రి దేశాన్ని రక్షించే మన వీర సైనికులకు దైవిక , నైతిక బలాన్ని అందించడానికి...భగవద్గీత యొక్క అన్ని అధ్యాయల సామూహిక పారాయనాలు పాటించినట్లు సంస్కృత భారతి నిర్వాహకులు తెలిపారు. బైట్ : సంజయ్ కుమార్ ( సంస్కృత భారతి నిర్వాహకులు )

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.