హైదరాబాద్లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ( ఎన్ఎఫ్డీబీ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ మత్స్య మేళా ఇవాళ ప్రారంభమైంది. అత్యధిక పోషక విలువలు కలిగిన చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో మేళాను నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి పలు కంపెనీలు, హోటళ్లు స్టాళ్లు ఏర్పాటుచేశాయి. పలు రకాల చేపల వంటకాలను అందుబాటులో ఉంచారు
ఇవీ చూడండి: ఫిక్కీ మహిళ విభాగం కార్యక్రమానికి ఆశిష్ విద్యార్థి