హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పించారు. కొవిడ్తో పోరాడి 11 మంది డాక్టర్లు ఇప్పటి వరకు మృతి చెందారని అన్నారు.
చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఏ ఒక్క వైద్య సిబ్బంది చనిపోయినా ప్రభుత్వం వారికి భరోసా కల్పించి.. అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : 'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'