దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31వరకు పొడిగించింది కేంద్రం. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్నందున ఎన్డీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ 4.0 వివరాలు
ప్యాకేజ్ 5.0
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదో రోజు వెల్లడించారు. ఈసారి ప్రకటించిన వివరాలు
గోదావరి జలాల వినియోగంపై కొనసాగుతున్న కేసీఆర్ సమీక్ష
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. సమీక్షలో ప్రస్తావించే మరిన్ని అంశాలు
రాష్ట్రంలో ఇవాళ 42 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో ఆదివారం 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలు
తీవ్ర తుపానుగా ఉమ్ పున్..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో భారీ ప్రభావం
దేశంలో 13.6 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం
కరోనా సంక్షోభం, లాక్డౌన్లో భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... 13 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని ఓ నివేదిక పేర్కొంది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..?
సడలింపులు.. బిగింపులు
మానవాళి జీవితాలను అల్లకల్లోలం చేసిన కరోనాతో అలుపెరుగక పోరాడుతోంది ప్రపంచం. కొన్ని దేశాలు కఠిన నిబంధనలతో వైరస్ను కట్టడి చేస్తే.. మరికొన్ని మాత్రం ముక్కుతాడు వేయలేక సతమతమవుతున్నాయి. ఎందుకంటే..?
హైడ్రాక్సీ క్లోరోక్విన్తోనే అధిక మరణాలు!
కరోనా మహమ్మారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్తోనే ప్రాణాపాయం ఎక్కువని అమెరికాలోని ఓ పరిశోధన వెల్లడించింది. అది ఎలా అంటే..?
తెరుచుకోనున్న క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు.. కానీ..
కరోనా లాక్డౌన్ నాలుగో విడత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడా ప్రాంగణాలకు, స్టేడియాలకు సడలింపులు ఇచ్చింది. అవేంటంటే..?
నటి పాయల్ షార్ట్ ఫిల్మ్.. 24 గంటల్లోనే చిత్రీకరణ
నటి పాయల్ రాజ్పుత్ లాక్డౌన్ కారణంగా ఇంటివద్దే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తన బాయ్ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించిన 'ఏ రైటర్' అనే షార్ట్ ఫిల్మ్లో నటించారు. ఆమె నటన ఎలా ఉందంటే..?