ETV Bharat / state

తెరాస విజయం పట్ల సీపీఎస్​ ఉద్యోగుల హర్షం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయం పట్ల సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గెలుపు కోసం ఉద్యోగులందరూ కృషి చేశారని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు. హైదరాబాద్​లోని యూనియన్​ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Mar 20, 2021, 11:10 PM IST

CPS employees rejoice at TRS candidates victory in graduate MLC elections
తెరాస విజయం పట్ల సీపీఎస్​ ఉద్యోగుల హర్షం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి, పల్లా రాజేశ్వర్​ రెడ్డి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పాటు పడ్డారని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అన్నారు. అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన లక్షా 50 వేల ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్​లోని యూనియన్​ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

తెరాస అభ్యర్థుల విజయం పట్ల సీపీఎస్​ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి, పల్లా రాజేశ్వర్​ రెడ్డి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పాటు పడ్డారని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అన్నారు. అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన లక్షా 50 వేల ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్​లోని యూనియన్​ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

తెరాస అభ్యర్థుల విజయం పట్ల సీపీఎస్​ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.