ETV Bharat / state

విశాఖ శారదా పీఠాధిపతులకు సీఎం పుష్పాభిషేకం - సీఎం కేసీఆర్​

విశాఖ శారదా పీఠాధిపతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ పుష్పాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్​ జలవిహార్​లో జరిగిన కార్యక్రమంలో స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలను సత్కరించారు.

పుష్పాభిషేకం
author img

By

Published : Jun 26, 2019, 8:33 PM IST

శారదా పీఠాధిపతులకు పుష్పాభిషేకం నిర్వహించిన సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ విశాఖ శారదా పీఠాధిపతులకు పుష్పాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్​ జలవిహార్​లో స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలను సత్కరించారు. అనంతరం పుష్పాభిషేక మహోత్సవం జరిపారు.

ఇదీ చూడండి : నిజాయితీ చాటిన హైదరాబాద్​ ఆటో డ్రైవర్

శారదా పీఠాధిపతులకు పుష్పాభిషేకం నిర్వహించిన సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ విశాఖ శారదా పీఠాధిపతులకు పుష్పాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్​ జలవిహార్​లో స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రలను సత్కరించారు. అనంతరం పుష్పాభిషేక మహోత్సవం జరిపారు.

ఇదీ చూడండి : నిజాయితీ చాటిన హైదరాబాద్​ ఆటో డ్రైవర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.