ETV Bharat / state

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ

రోజులాగే పొద్దున లేచింది. ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతోంది. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు.

author img

By

Published : Mar 16, 2019, 8:05 PM IST

Updated : Mar 17, 2019, 12:16 AM IST

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ
ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ
హైదరాబాద్​ మాదాపూర్​లోని అయ్యప్ప కాలనీలోఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు గుర్తుతెలియని దుండగులు. ఈ రోజు ఉదయం 4.45 గంటలకు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పుస్తెల తాడు లాక్కుపోయారని వాపోయింది. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి'

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ
హైదరాబాద్​ మాదాపూర్​లోని అయ్యప్ప కాలనీలోఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు గుర్తుతెలియని దుండగులు. ఈ రోజు ఉదయం 4.45 గంటలకు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పుస్తెల తాడు లాక్కుపోయారని వాపోయింది. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి'

Intro:hyd_tg_58_16_silent protest _ab_c20 kukatpally vishnu గత వారం రోజుల క్రితం కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ లో లో గుర్తు తెలియని వ్యక్తులు ఆహార పదార్థంలో లో విషం కలిపి నాలుగు వీధికుక్కలు చంపారు .వీధి కుక్కలను నిరసిస్తూ ఈరోజు టౌన్షిప్ పక్కనే ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో లో మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూగజీవాల పట్ల అమానుషంగా ఎవరు ప్రవర్తించకూడదని వాటి వల్ల ఏదైనా సమస్య ఉంటే నిబంధనల ప్రకారం వాటిని కాలనీ లోనికి రాకుండా చూడాలి తప్ప చంపటం భావ్యం కాదని అన్నారు .మూగజీవాల పట్ల ప్రేమతో వ్యవహరించాలని కోరారు మూగ జీవాలపై దాష్టికానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బైట్... మలేషియన్ టౌన్షిప్ వాసులు.


Body:ఉఉ


Conclusion:ఇ
Last Updated : Mar 17, 2019, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.