ETV Bharat / state

'తెలంగాణలో బంగాల్​ హింసా రాజకీయాలు' - laxman

ముఖ్యమంత్రి కేసీఆర్​ బంగాల్​ తరహా హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన ఎమ్మెల్యే రాజా సింగ్​ను పరామర్శించారు.

రాజా సింగ్​, లక్ష్మణ్​, రామచందర్​ రావు
author img

By

Published : Jun 20, 2019, 2:17 PM IST

Updated : Jun 20, 2019, 2:56 PM IST

పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, ఎమ్మెల్సీ రామచందర్​ రావు పరామర్శించారు. రాజాసింగ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగాల్ తరహా హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ రామచందర్​ రావు హెచ్చరించారు.

'తెలంగాణలో బంగాల్​ హింసా రాజకీయాలు'

ఇవీ చూడండి: కాళేశ్వరం కల సాకారమైన వేళ..!

పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, ఎమ్మెల్సీ రామచందర్​ రావు పరామర్శించారు. రాజాసింగ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగాల్ తరహా హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ రామచందర్​ రావు హెచ్చరించారు.

'తెలంగాణలో బంగాల్​ హింసా రాజకీయాలు'

ఇవీ చూడండి: కాళేశ్వరం కల సాకారమైన వేళ..!

Intro:Body:Conclusion:
Last Updated : Jun 20, 2019, 2:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.