ETV Bharat / state

'చనిపోయిన తర్వాత నేత్ర దానం చేయండి' - doctors

ప్రజలలో నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అవగాహన సదస్సును నిర్వహించారు.

'చనిపోయిన తర్వాత నేత్ర దానం చెయ్యండి'
author img

By

Published : Sep 8, 2019, 1:56 PM IST

హైదరాబాద్​లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన సదస్సును నిర్వహించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది నేత్రదానం సంఖ్య రెట్టింపు అయిందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చనిపోయిన నేత్రదానం చేయాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో సరోజినీ దేవి డాక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళరెడ్డి పాల్గొన్నారు.

'చనిపోయిన తర్వాత నేత్ర దానం చేయండి'

ఇదీ చూడండి: రాజేంద్రనగర్​లో పేలుడు... ఓ వ్యక్తి మృతి

హైదరాబాద్​లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన సదస్సును నిర్వహించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది నేత్రదానం సంఖ్య రెట్టింపు అయిందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చనిపోయిన నేత్రదానం చేయాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో సరోజినీ దేవి డాక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళరెడ్డి పాల్గొన్నారు.

'చనిపోయిన తర్వాత నేత్ర దానం చేయండి'

ఇదీ చూడండి: రాజేంద్రనగర్​లో పేలుడు... ఓ వ్యక్తి మృతి

Intro:నేత్రదాన అవగాహన ర్యాలీ


Body:నేత్రదాన అవగాహన ర్యాలీ


Conclusion:హైదరాబాద్: ()సరోజినీ దేవి కంటి ఆసుపత్రి లో గత 15 రోజులుగా జరుగుతున్న నేత్రదాన అవగాహన సదస్సు ఈరోజు నేత్రదానం నడకతో ముగిసింది.
ఈ కార్యక్రమంలో సరోజినీ దేవి డాక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ రెడ్డి పాల్గొన్నారు.
డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది నేత్రదాన సంఖ్య ఎంతో రెట్టింపు అయిందని ఇదే విధంగా ప్రజలు ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కోరారు.....
బైట్:రాజ్ లింగం( సూపర్డెంట్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్)
బైట్: శ్రీనివాస్( డాక్టర్ సరోజినీ దేవి హాస్పిటల్)
బైట్: శశికళా రెడ్డి( ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్)...
నోట్: మరి కొన్ని ఇంపార్టెంట్ విజువల్స్ డెస్క్ వాట్సాప్ కి పంపబడ్డాయి గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.