ETV Bharat / state

"చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"

ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో తాము మధ్యలో వెళ్లిపోలేదని.. ప్రజలకు ఐఏఎస్ అధికారులు అవాస్తవాలు చెప్పారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

author img

By

Published : Oct 27, 2019, 12:25 PM IST

ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి

కార్మికసంఘాలతో చర్చలపై ఆర్టీసీ యాజమాన్యం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. తెలంగాణ మజ్దూర్‌ యునియన్‌ ఆవిర్భావించి ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని యూనియన్‌ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించారు. చర్చల నుంచి తాము వెళ్లిపోలేదని... ఐఏఎస్​లే బాయ్‌కాట్‌ చేశారని వివరించారు. ఎప్పుడు చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి

ఇదీ చదవండిః జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన ...

కార్మికసంఘాలతో చర్చలపై ఆర్టీసీ యాజమాన్యం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. తెలంగాణ మజ్దూర్‌ యునియన్‌ ఆవిర్భావించి ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని యూనియన్‌ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించారు. చర్చల నుంచి తాము వెళ్లిపోలేదని... ఐఏఎస్​లే బాయ్‌కాట్‌ చేశారని వివరించారు. ఎప్పుడు చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి

ఇదీ చదవండిః జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన ...

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.