ETV Bharat / state

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ

author img

By

Published : Nov 15, 2020, 5:08 AM IST

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. పనితీరు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి పేర్కొన్నారు.

15 DSPs Transfer of in the telangana
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట, బంజరాహిల్స్, శంషాబాద్, ఎల్బీనగర్​లకు కొత్త ఏసీపీలు వచ్చారు.

బదిలీ అయిన డీఎస్పీల్లో కొంత మంది దాదాపు మూడేళ్ల నుంచి పనిచేస్తున్నవాళ్లుండగా.. కొంత మందిని పనితీరు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. మూడేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్న మరి కొంత మంది డీఎస్పీలు బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట, బంజరాహిల్స్, శంషాబాద్, ఎల్బీనగర్​లకు కొత్త ఏసీపీలు వచ్చారు.

బదిలీ అయిన డీఎస్పీల్లో కొంత మంది దాదాపు మూడేళ్ల నుంచి పనిచేస్తున్నవాళ్లుండగా.. కొంత మందిని పనితీరు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. మూడేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్న మరి కొంత మంది డీఎస్పీలు బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

అధికారుల బదిలీ జాబితా

ఇదీ చూడండి: పాకిస్థాన్​ కవ్వింపు చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.