ETV Bharat / state

పరస్పర సహకారంతోనే నేరాల నియంత్రణ' - aashwarao pet police station ]

తెలుగు రాష్ట్రాల సరిహద్దు డివిజన్లలో నేరాల నియంత్రణకు ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్​లో జరిగింది.

Police officials from Telangana and Andhra Pradesh have met to control crime in the border divisions.
'నేరాల నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలి'
author img

By

Published : Feb 6, 2021, 1:56 PM IST

తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు డివిజన్లలో నేరాల నియంత్రణకు ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం డీఎస్పీ లలిత కుమారి పాల్గొన్నారు.

రెండు రాష్ట్రాలకు అశ్వారావుపేట, పోలవరం డివిజన్లు సరిహద్దుగా ఉన్నందున ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్​లో జరిగిన ఈ భేటీలో నేరాల నియంత్రణ విషయమై చర్చించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట సీఐ ఉపేందర్ రావు, పాల్వంచ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు డివిజన్లలో నేరాల నియంత్రణకు ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం డీఎస్పీ లలిత కుమారి పాల్గొన్నారు.

రెండు రాష్ట్రాలకు అశ్వారావుపేట, పోలవరం డివిజన్లు సరిహద్దుగా ఉన్నందున ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్​లో జరిగిన ఈ భేటీలో నేరాల నియంత్రణ విషయమై చర్చించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట సీఐ ఉపేందర్ రావు, పాల్వంచ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డ్​: 45 నిమిషాల్లోనే పెళ్లికూతురికి మేకప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.