ETV Bharat / state

సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాను: నామ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కరాలను చూపించాలని సూచించారు.

author img

By

Published : Aug 21, 2019, 12:05 AM IST

సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాను: నామా


ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా పనితీరుపై సమీక్షించారు. ఒకవైపు నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాసు పుస్తకాలు రావడంలేదని ప్రజా ప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు. సమీక్ష సమావేశంలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎంపీ నామ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాను: నామా

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'


ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా పనితీరుపై సమీక్షించారు. ఒకవైపు నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాసు పుస్తకాలు రావడంలేదని ప్రజా ప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు. సమీక్ష సమావేశంలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎంపీ నామ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాను: నామా

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'

Intro:TS_KMM_10_20_ADHIKARULATHO_MP_NAMA_SAMIKSHA_AV_TG10088 అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు శాఖల వారీగా ఆ శాఖల పనితీరుపై సమీక్షను నిర్వహించారు ఒకవైపు నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు జెడ్ పి టి సి సభ్యులు సర్పంచులు ఎం పి టి సి సభ్యులు లను ఆయా మండలాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాన్ని ఎప్పటిలోగా చేస్తారు ఆ శాఖ అధికారులు ఒక నిర్దిష్టమైన తేదీని ఎంపీ చెప్పించారు ఇలా రెవిన్యూ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ అధికారులతో సమస్యల ను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో ప్రజాప్రతినిధులకు నేరుగా చెప్పించారు రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాసు పుస్తకాలు రావడంలేదని ప్రజా ప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు సమీక్ష సమావేశంలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు ఈ సమావేశంలో ఎంపిత్రి పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు


Body:శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన ఎంపీ నామా నాగేశ్వరరావు


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.