ETV Bharat / state

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం

భద్రాచలం గోదావరి నది వద్ద భక్తుల సందడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

author img

By

Published : Nov 4, 2019, 2:00 PM IST

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం
గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం

కార్తీక సోమవారం పురస్కరించుకుని భద్రాచలంలోని గోదావరి నది ఒడ్డు భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం

కార్తీక సోమవారం పురస్కరించుకుని భద్రాచలంలోని గోదావరి నది ఒడ్డు భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

Intro:కార్తీకం


Body:స్నానాలు


Conclusion:కార్తీక సోమవారం కావడంతో భద్రాచలంలోని గోదావరి నది వద్ద సందడి పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నది వద్దకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు స్నానాలు చేస్తూ గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు చిన్నారులు మహిళలు కుటుంబ సభ్యులతో గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలేందుకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది గోదావరి నది వద్దకు వచ్చిన భక్తులు నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ తమ మొక్కులు తీర్చు కొంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.