ETV Bharat / state

బస్తీకా బాద్​షా: తెరాసదే ఆదిలాబాద్ ఛైర్మన్​ పీఠం

ఆదిలాబాద్​ పురపాలికలోని  ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్​గా జోగు ప్రేమేందర్​ ప్రమాణస్వీకారం చేశారు.

author img

By

Published : Jan 27, 2020, 7:50 PM IST

Updated : Jan 28, 2020, 9:51 AM IST

ts municipal election  adilabad chairman seat
బస్తీకా బాద్​షా: తెరాసదే ఛైర్మన్​ పీఠం

ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఛైర్మన్​ ఎన్నిక పూర్తయింది. తెరాస పార్టీకి చెందిన జోగు ప్రేమేందర్ ఛైర్మన్​గా​ నియామకం అయ్యారు. వైస్​ ఛైర్​పర్సన్​గా జహీర్​ రంజానీ ఎన్నికయ్యారు. వీరిరువురూ జిల్లా సంయుక్త పాలనాధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఛైర్మన్​ ఎన్నిక పూర్తయింది. తెరాస పార్టీకి చెందిన జోగు ప్రేమేందర్ ఛైర్మన్​గా​ నియామకం అయ్యారు. వైస్​ ఛైర్​పర్సన్​గా జహీర్​ రంజానీ ఎన్నికయ్యారు. వీరిరువురూ జిల్లా సంయుక్త పాలనాధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 28, 2020, 9:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.