ETV Bharat / state

'పత్తి రైతుల సమస్యలను శీతాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తా'

ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల సమస్యలను వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రైతులు పత్తిని సీసీఐకి విక్రయించాలని తెలిపారు.

author img

By

Published : Nov 16, 2019, 3:02 PM IST

'పత్తి రైతుల సమస్యలను శీతాకాల సమావేశాల్లో ప్రసావిస్తా'

పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలని, మధ్య వర్తులకు, వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ ఇన్​ఛార్జ్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.

'పత్తి రైతుల సమస్యలను శీతాకాల సమావేశాల్లో ప్రసావిస్తా'

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలని, మధ్య వర్తులకు, వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ ఇన్​ఛార్జ్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.

'పత్తి రైతుల సమస్యలను శీతాకాల సమావేశాల్లో ప్రసావిస్తా'

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

Intro:TG_ADB_08_16_MP_PC_TS10029
ఎ. అశోక్ కుమార్ అదిలాబాద్, 8008573587
________________________________________
(): ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల సమస్యలను వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలని, వ్యాపారులకు నష్టపో వద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ ఇన్చార్జ్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు నష్టపోతుందని హితవుపలికారు.....vsss byte
బైట్ సోయం బాబురావు, ఎంపీ, ఆదిలాబాద్


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.