పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలని, మధ్య వర్తులకు, వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?