ETV Bharat / state

జంగమ పురోహితులకు నిత్యావసరాల పంపిణీ - groceries Distribution

కరోనా వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న జంగమ పురోహితులకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో పేద జంగమ పురోహితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Groceries Distribution To Poor Jangama Priests
జంగమ పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 22, 2020, 9:10 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన జంగమ అర్చకులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. సుహాసినిరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నెలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.

కరోనా మహమ్మారి అంతం కావాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన జంగమ అర్చకులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందించారు. సుహాసినిరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నెలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.

కరోనా మహమ్మారి అంతం కావాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.