ETV Bharat / state

హరితహారంలో మొక్కలు నాటిన మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్! - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

ఆదిలాబాద్​ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్​ హరితహారం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేశారు. ప్రజలంతా తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పురపాలిక ఛైర్మన్​ పిలుపునిచ్చారు.

Adilabad Municipal Chairman Jogu premender Participated in Haritha haram
హరితహారంలో మొక్కలు నాటిన మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్!
author img

By

Published : Sep 3, 2020, 6:40 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్​ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి.. కంచె ఏర్పాటు చేశారు. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి.. సంరక్షించాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులు, మున్సిపల్​ సిబ్బంది హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఆదిలాబాద్​ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్​ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి.. కంచె ఏర్పాటు చేశారు. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి.. సంరక్షించాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులు, మున్సిపల్​ సిబ్బంది హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.