ETV Bharat / sports

రోహిత్, పుజారా క్లాస్​ టచ్.. టీబ్రేక్ సమాయానికి భారత్ 112/1

author img

By

Published : Aug 27, 2021, 8:34 PM IST

మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది టీమ్ఇండియా. రోహిత్ (59*) అర్ధశతకంతో తానేంటో మరోసారి నిరూపించాడు.

rohit
రోహిత్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత బ్యాట్స్​మెన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తొలి ఇన్నింగ్స్​లో 78 పరుగులకే ఆలౌటైన క్రమంలో రెండో ఇన్నింగ్స్​లో కసితో ఆడుతున్నారు. ముఖ్యంగా వరుస టెస్టుల్లో విఫలమవుతోన్న పుజారా సమయోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాగే ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ మరపురాని ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్ శర్మ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఫలితంగా మూడో రోజు టీ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది టీమ్ఇండియా. ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ (59*) అర్ధశతకంరో అదరగొట్టగా.. పుజారా (40*) పట్టుదలతో ఆడుతున్నాడు.

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత బ్యాట్స్​మెన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తొలి ఇన్నింగ్స్​లో 78 పరుగులకే ఆలౌటైన క్రమంలో రెండో ఇన్నింగ్స్​లో కసితో ఆడుతున్నారు. ముఖ్యంగా వరుస టెస్టుల్లో విఫలమవుతోన్న పుజారా సమయోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాగే ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ మరపురాని ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్ శర్మ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఫలితంగా మూడో రోజు టీ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది టీమ్ఇండియా. ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ (59*) అర్ధశతకంరో అదరగొట్టగా.. పుజారా (40*) పట్టుదలతో ఆడుతున్నాడు.

ఇవీ చూడండి: INDvsENG: రూట్ సెంచరీల జోరు.. రికార్డుల హోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.