ETV Bharat / sports

దక్షిణాఫ్రికా సిరీస్​లో నా బెస్ట్ ఇస్తా: పంత్

స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్​ను సరికొత్తగా ఆరంభించాలనుకుంటున్నానని చెప్పాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్.

author img

By

Published : Sep 11, 2019, 5:56 PM IST

Updated : Sep 30, 2019, 6:16 AM IST

రిషభ్ పంత్

వెస్టిండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. త్వరలో స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్​పైనే పూర్తిగా దృష్టి పెట్టానని చెబుతున్నాడీ క్రికెటర్. ఈ సిరీస్​ను సరికొత్తగా ఆరంభించాలనుకుంటున్నానని అన్నాడు.

"దక్షిణాఫ్రికా సిరీస్​ కోసం తీవ్రంగా సాధన చేశా. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలనుకుంటున్నా. మంచి ఆరంభంతో అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నా. ఆటను మెరుగు పరుచుకుని, ఎక్కువ మ్యాచ్​ల్లో​ భారత్ గెలిచేందుకు నా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తాను." - రిషభ్ పంత్, టీమిండియా వికెట్ కీపర్

మహేంద్రసింగ్ ధోనీతో తనను పోల్చుతున్న తరుణంలో ఆ విషయంపై స్పందించాడు పంత్. మహీకి తను వీరాభిమానినని, ప్రస్తుతం తన ఆటను మెరుగుపరుచుకునేందుకే చూస్తున్నానని చెప్పాడు.

విండీస్ పర్యటనలో ఎన్ని అవకాశాలిచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాడని మాజీలు సైతం పంత్​పై మండిపడ్డారు.

దక్షిణాఫ్రికాతో ఈ నెల 15 నుంచి మూడు టీ-20ల సిరీస్​ను ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ ధర్మశాలలో జరుగనుంది.

ఇదీ చదవండి: బీచ్ ఒడ్డున అనుష్క ఒడిలో విరాట్

వెస్టిండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. త్వరలో స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్​పైనే పూర్తిగా దృష్టి పెట్టానని చెబుతున్నాడీ క్రికెటర్. ఈ సిరీస్​ను సరికొత్తగా ఆరంభించాలనుకుంటున్నానని అన్నాడు.

"దక్షిణాఫ్రికా సిరీస్​ కోసం తీవ్రంగా సాధన చేశా. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలనుకుంటున్నా. మంచి ఆరంభంతో అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నా. ఆటను మెరుగు పరుచుకుని, ఎక్కువ మ్యాచ్​ల్లో​ భారత్ గెలిచేందుకు నా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తాను." - రిషభ్ పంత్, టీమిండియా వికెట్ కీపర్

మహేంద్రసింగ్ ధోనీతో తనను పోల్చుతున్న తరుణంలో ఆ విషయంపై స్పందించాడు పంత్. మహీకి తను వీరాభిమానినని, ప్రస్తుతం తన ఆటను మెరుగుపరుచుకునేందుకే చూస్తున్నానని చెప్పాడు.

విండీస్ పర్యటనలో ఎన్ని అవకాశాలిచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాడని మాజీలు సైతం పంత్​పై మండిపడ్డారు.

దక్షిణాఫ్రికాతో ఈ నెల 15 నుంచి మూడు టీ-20ల సిరీస్​ను ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ ధర్మశాలలో జరుగనుంది.

ఇదీ చదవండి: బీచ్ ఒడ్డున అనుష్క ఒడిలో విరాట్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Arlington, Virginia - 11 September 2019
1. American flag unfurled from roof of Pentagon
STORYLINE:
An American flag was unfurled from the roof of the Pentagon on Wednesday as part of the September 11th anniversary ceremonies in the United States.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.