ETV Bharat / sports

విరాట్​ను కెప్టెన్​గా తొలగిస్తారా..?: అక్తర్​

author img

By

Published : Aug 2, 2019, 8:11 AM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ వస్తోన్న వార్తలపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ స్పందించాడు. భారత క్రికెట్​ను అద్భుతంగా నడిపిస్తోన్న సమయంలో ఇలాంటి ఆలోచనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించాడు.

విరాట్​ను కెప్టెన్​గా తొలగిస్తారా..?: అక్తర్​

ప్రపంచకప్​లో భారత్​ సెమీస్​లోనే ఓడిపోవడం వల్ల కోహ్లీ నాయకత్వంపై చర్చ మొదలైంది. విరాట్​ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... వన్డేలకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమించాలని సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. వీటికి తోడు విరాట్​, రోహిత్‌ మధ్య అంతర్గత విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లే ముందు సమాధానమిచ్చాడు కోహ్లీ​. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని..." టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్‌ భర్తీ చేయగలడా?" అని ట్విట్టర్​లో ప్రశ్నించాడు. దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్ స్పందించాడు.

  • Kohli

    — Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" కెప్టెన్​ బాధ్యతల నుంచి విరాట్​ కోహ్లీని తొలగించరని అనుకుంటున్నా. ఎందుకంటే అతడు చాలా విలువైన ఆటగాడు. గత 3 నుంచి 4 ఏళ్లుగా సారథిగా ఉన్నాడు. ఇప్పడు విరాట్​కు మంచి కోచ్​, ఎంపిక కమిటీ సహాయం అవసరం. అవన్నీ తగినట్టు ఉంటే కోహ్లీ నుంచి మంచి ప్రదర్శన లభిస్తుంది. రోహిత్​ మంచి కెప్టెన్​ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్​లో తనదైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని కదిలించకుండా కోహ్లీనే కెప్టెన్​గా కొనసాగించాలి. విరాట్​ను సారథిగా తప్పించాలని కోరడం నిజంగా హాస్యాస్పదం ".
--షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

భారత జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని వస్తోన్న వార్తలపైనా సమాధానమిచ్చాడు అక్తర్​. రోహిత్​ కెప్టెన్​ బాధ్యతల కోసం వేచిచూస్తున్నాడని, విరాట్​ ఎవ్వరినీ పట్టించుకోకుండా ఉంటున్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అభిప్రాయపడ్డాడు పాక్​ క్రికెటర్​.

ఇటీవల రోహిత్‌ శర్మ ట్విట్టర్లో పెట్టిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. పెవిలియన్‌ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫొటోను పంచుకున్న సెంచరీల వీరడు.. "నేను ప్రతిసారీ కేవలం జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాను"అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్​ విరాట్​, శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

ప్రపంచకప్​లో భారత్​ సెమీస్​లోనే ఓడిపోవడం వల్ల కోహ్లీ నాయకత్వంపై చర్చ మొదలైంది. విరాట్​ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... వన్డేలకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమించాలని సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. వీటికి తోడు విరాట్​, రోహిత్‌ మధ్య అంతర్గత విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లే ముందు సమాధానమిచ్చాడు కోహ్లీ​. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని..." టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్‌ భర్తీ చేయగలడా?" అని ట్విట్టర్​లో ప్రశ్నించాడు. దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్ స్పందించాడు.

  • Kohli

    — Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" కెప్టెన్​ బాధ్యతల నుంచి విరాట్​ కోహ్లీని తొలగించరని అనుకుంటున్నా. ఎందుకంటే అతడు చాలా విలువైన ఆటగాడు. గత 3 నుంచి 4 ఏళ్లుగా సారథిగా ఉన్నాడు. ఇప్పడు విరాట్​కు మంచి కోచ్​, ఎంపిక కమిటీ సహాయం అవసరం. అవన్నీ తగినట్టు ఉంటే కోహ్లీ నుంచి మంచి ప్రదర్శన లభిస్తుంది. రోహిత్​ మంచి కెప్టెన్​ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్​లో తనదైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని కదిలించకుండా కోహ్లీనే కెప్టెన్​గా కొనసాగించాలి. విరాట్​ను సారథిగా తప్పించాలని కోరడం నిజంగా హాస్యాస్పదం ".
--షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

భారత జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని వస్తోన్న వార్తలపైనా సమాధానమిచ్చాడు అక్తర్​. రోహిత్​ కెప్టెన్​ బాధ్యతల కోసం వేచిచూస్తున్నాడని, విరాట్​ ఎవ్వరినీ పట్టించుకోకుండా ఉంటున్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అభిప్రాయపడ్డాడు పాక్​ క్రికెటర్​.

ఇటీవల రోహిత్‌ శర్మ ట్విట్టర్లో పెట్టిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. పెవిలియన్‌ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫొటోను పంచుకున్న సెంచరీల వీరడు.. "నేను ప్రతిసారీ కేవలం జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాను"అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్​ విరాట్​, శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 2 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0027: Puerto Rico Governor AP Clients Only 4223245
Decision over Puerto Rico governor delayed
AP-APTN-0017: US OH Trump Rally AP Clients Only 4223244
Trump blames Democrats for inner city problems
AP-APTN-0001: US AZ Body Donation Must Credit ABC15 Arizona and keep courtesy up during entire video, No access Phoenix, Tucson, Yuma markets, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4223241
Phoenix man says mother's body used in explosion test
AP-APTN-2345: Brazil Dictatorship Crimes AP Clients Only 4223239
Bolsonaro targets political disappearances commission
AP-APTN-2312: UK Rocket Man Mandatory onscreen credit to @takeonGravity 4223238
UK inventor tests jet-powered suit over open water
AP-APTN-2306: Netherlands Burqa Ban No access Netherlands/Luxembourg 4223237
Dutch ban on face-covering clothing takes effect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.