ETV Bharat / sitara

'సుశాంత్​ది హత్యేనని బలమైన నమ్మకం'

author img

By

Published : Sep 3, 2020, 7:45 PM IST

Updated : Sep 3, 2020, 8:26 PM IST

సుశాంత్ రాజ్​పుత్​ది ఆత్మహత్య కాదు హత్యంటూ అతడి కుటుంబం బలంగా నమ్ముతోందని వారి తరఫున లాయర్ వికాస్ సింగ్ స్పష్టం చేశారు. తాజాగా దీనిపై మాట్లాడారు.

'సుశాంత్​ది హత్యేనని బలమైన నమ్మకం'
'సుశాంత్​ది హత్యేనని బలమైన నమ్మకం'

సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య గురించి ప్రస్తుతం సీబీఐ విచారణ నడుస్తోంది. అతడు సూసైడ్ చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని సుశాంత్ కుటుంబం బలంగా నమ్ముతోంది. ఇదే విషయమై సుశాంత్ తరఫున లాయర్ వికాస్ సింగ్ స్పందించారు.

కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు సుశాంత్​ తండ్రి కేకే సింగ్ దగ్గర సంతకం తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే ఆ స్టేట్​మెంట్ మరాఠీలో ఉండటం వల్ల వారు అందుకు నిరాకరించారు. తమ ఫ్యామిలీలో ఎవరూ మరాఠీ చదువుకున్న వారు లేరంటూ తెలిపారు. ఇదే విషయమై స్పందిస్తూ మాట్లాడారు సుశాంత్​ తరఫు లాయర్ వికాస్ సింగ్.

"ఆ సమయంలో స్టేట్​మెంట్ మరాఠీలో ఉన్నందుకు మాత్రమే వ్యతిరేకించాం. అందులో సుశాంత్ డిప్రెషన్​తో సూసైడ్ చేసుకున్నాడని ఉందేమోనని వారు సంతకం పెట్టడానికి నిరాకరించారు" అని వికాస్ తెలిపారు.

సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య గురించి ప్రస్తుతం సీబీఐ విచారణ నడుస్తోంది. అతడు సూసైడ్ చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని సుశాంత్ కుటుంబం బలంగా నమ్ముతోంది. ఇదే విషయమై సుశాంత్ తరఫున లాయర్ వికాస్ సింగ్ స్పందించారు.

కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు సుశాంత్​ తండ్రి కేకే సింగ్ దగ్గర సంతకం తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే ఆ స్టేట్​మెంట్ మరాఠీలో ఉండటం వల్ల వారు అందుకు నిరాకరించారు. తమ ఫ్యామిలీలో ఎవరూ మరాఠీ చదువుకున్న వారు లేరంటూ తెలిపారు. ఇదే విషయమై స్పందిస్తూ మాట్లాడారు సుశాంత్​ తరఫు లాయర్ వికాస్ సింగ్.

"ఆ సమయంలో స్టేట్​మెంట్ మరాఠీలో ఉన్నందుకు మాత్రమే వ్యతిరేకించాం. అందులో సుశాంత్ డిప్రెషన్​తో సూసైడ్ చేసుకున్నాడని ఉందేమోనని వారు సంతకం పెట్టడానికి నిరాకరించారు" అని వికాస్ తెలిపారు.

Last Updated : Sep 3, 2020, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.