సినీనటుడు మంచు విష్ణు తిరుపతిలో సందడి చేశారు. విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు చిత్రం విడుదల సందర్భంగా.. తిరుపతిలోని ప్రతాప్ థియేటర్లో ఆ చిత్ర టీజర్ను అభిమానులతో కలిసి వీక్షించారు.
తన చిత్రాన్ని అభిమానులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం కనబరిచారు.
ఇదీ చదవండి: నీటిపై నుంచి ఆకాశంలోకి ఎగిరే విమానం!