హైదరాబాద్ బేగంబజార్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చాక్లెట్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉంచిన చాక్లెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం