ETV Bharat / jagte-raho

నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Oct 16, 2020, 12:01 PM IST

ఆరుగాలం పండించిన పంట నీటి మునిగిపోవడంతో... ఆవేదనను తట్టుకోలేకపోయిన రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగులమందు తాగేందుకు యత్నించగా... అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. ఈ ఘటన పాలకీడు మండలంలో చోటు చేసుకుంది.

farmer-suicide-attempt-at-palakeedu-mandal-in-suryapet-district
నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలంలోకి పులిచింతల నుంచి వరద నీరు భారీగా వచ్చింది. సుమారు 100 ఎకరాల పంట నీట మునిగిపోయింది. ఆరుగాలం పండించిన పంట... చేతికొచ్చే సమయానికి నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా... అక్కడున్న వారు అడ్డుకున్నారు. తమను ప్రభుత్వమే కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: నగరంలో ఇప్పటికీ నీటిలోనే కాలనీలు.. అందని తాగునీరు, భోజనం

సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలంలోకి పులిచింతల నుంచి వరద నీరు భారీగా వచ్చింది. సుమారు 100 ఎకరాల పంట నీట మునిగిపోయింది. ఆరుగాలం పండించిన పంట... చేతికొచ్చే సమయానికి నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా... అక్కడున్న వారు అడ్డుకున్నారు. తమను ప్రభుత్వమే కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: నగరంలో ఇప్పటికీ నీటిలోనే కాలనీలు.. అందని తాగునీరు, భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.