ETV Bharat / jagte-raho

వడ దెబ్బతో వృద్ధుడు మృతి - yadadri bhuvanagiri district latest news

రాష్ట్రంలో రోజురోజుకూ ఎండతీవ్రత పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావిలో ఓ వృద్ధుడు వడ దెబ్బతో మృతి చెందాడు.

A old man dead with sun stroke in yadadri bhuvanagiri district
వడ దెబ్బతో వృద్ధుడు మృతి
author img

By

Published : May 27, 2020, 11:04 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన రాంపాక పోతయ్య (70) గేదెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు బిడ్డలు, నలుగురు కొడుకులు ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన రాంపాక పోతయ్య (70) గేదెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు బిడ్డలు, నలుగురు కొడుకులు ఉన్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.