ETV Bharat / international

30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేయనున్న ఈయూ

author img

By

Published : Nov 11, 2020, 5:50 AM IST

ఫైజర్​-బయోఎన్​టెక్​ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను ఐరోపా సమాఖ్య(ఈయూ) కొనుగోలు చేయనుంది.ఈ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేయనున్నారు. ఈ టీకా ​ అత్యంత మెరుగైన ఫలితాలను ఇస్తోందని ఈయూ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ దీ లీయన్​ తెలిపారు.

VIRUS-EU-PFIZER-VACCINE
30కోట్ల కరోనా టీకా డోసులను కొనుగోలు చేయనున్న ఈయూ

జర్మనీకి చెందిన బయోఎన్​టెక్, అమెరికా సంస్థ ఫైజర్​ కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను ఐరోపా సమాఖ్య(ఈయూ) కొనుగోలు చేయనున్నట్లు ఈయూ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ దీ లీయన్​ తెలిపారు.

ఈయూ దేశాల కోసం దాదాపు 30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్​ 90శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని వివరించారు. ఒక్కసారి విడుదలకాగానే.. దశల వారీగా టీకాలు అందజేస్తామన్నారు. వైద్య సిబ్బంది. వయోజనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

జర్మనీకి చెందిన బయోఎన్​టెక్, అమెరికా సంస్థ ఫైజర్​ కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను ఐరోపా సమాఖ్య(ఈయూ) కొనుగోలు చేయనున్నట్లు ఈయూ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ దీ లీయన్​ తెలిపారు.

ఈయూ దేశాల కోసం దాదాపు 30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్​ 90శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని వివరించారు. ఒక్కసారి విడుదలకాగానే.. దశల వారీగా టీకాలు అందజేస్తామన్నారు. వైద్య సిబ్బంది. వయోజనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.