ETV Bharat / international

పాక్​లో బస్సు బోల్తా- 16 మంది మృతి

author img

By

Published : Oct 18, 2020, 4:15 PM IST

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి పడిపోవడం వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Sixteen people killed after landslide hits passenger bus in Gilgit-Baltistan
పాక్​లో బస్సు బోల్తా- 16మంది మృతి

పాకిస్థాన్​లో జరిగిన రహదారి ప్రమాదంలో 16 మంది మరణించారు. రహదారిపై కొండ చరియలు విరిగిపడటం వల్ల బస్సు లోయలోకి పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రావల్పిండి నుంచి స్కార్డుకు వెళ్తుండగా.. గిల్గిత్​-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

పాకిస్థాన్​లో జరిగిన రహదారి ప్రమాదంలో 16 మంది మరణించారు. రహదారిపై కొండ చరియలు విరిగిపడటం వల్ల బస్సు లోయలోకి పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రావల్పిండి నుంచి స్కార్డుకు వెళ్తుండగా.. గిల్గిత్​-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఇదీ చదవండి: ప్యాకేజ్​ ఫుడ్​పై కరోనా ఆనవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.