ETV Bharat / international

'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ

న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన హాట్​డాగ్ తిండిపోటీల్లో... 71 వీఎనర్లు, రొట్టెలు తీనేసి జోయి జాస్ మరోసారి​ విజేతగా నిలిచాడు. స్త్రీల విభాగంలో 31 వీఎనర్లు, రొట్టెలు లాగించేసి మికీ సూడో టైటిల్ నిలబెట్టుకుంది.

author img

By

Published : Jul 5, 2019, 2:17 PM IST

తిండిబోతు విజేతలు
'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ
అమెరికా న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన ప్రసిద్ధ నాథన్ హాట్​డాగ్​ తిండిపోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్​నెట్​ 71 వీఎనర్లు, రొట్టెలు తినేసి.. రికార్డు స్థాయిలో 12వ సారీ టైటిల్​ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో మికీ సూడో మరోసారి విజేతగా నిలిచింది. 31 వీఎనర్లు, రొట్టెలు లాగించి, టైటిల్​ను ఎగరేసుకుపోయింది.

అయితే ఈ తిండిబోతు విజేతలు తమ గత రికార్డులను మాత్రం అధిగమించలేకపోయారు.
పురుషుల విభాగంలో 17 మంది ప్రత్యర్థులతో పోరాడి విజయం సాధించిన జోస్ జాయిస్ 2018లో 74 వీఎనర్లు, రొట్టెలు ఆబగా తినేసి, రికార్డు నెలకొల్పాడు. అయితే ఈసారి ఆ రికార్డుకు 3 బన్నుల దూరంలోనే నిలిచిపోయాడు.

"పోటీ చివరి 5 నిమిషాల్లో నెమ్మదిగా తినడం వల్లనే రికార్డు కోల్పోయాను. అయితే మరలా టైటిల్ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది."
-జోస్, విజేత

ఈ పోటీల్లో జోస్ చిరకాల ప్రత్యర్థి, 2007 ట్రోఫీ విజేత తకేరు కోబయాషి ఈ పోటీల్లో పాల్గొనలేదు.
ఈ హాట్​డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. అయితే 1916లో ప్రారంభమైన నాథన్​ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది.

ఇదీ చూడండి:మాలీలో తెగల మధ్య పోరాటం.. 38 మంది మృతి

'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ
అమెరికా న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన ప్రసిద్ధ నాథన్ హాట్​డాగ్​ తిండిపోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్​నెట్​ 71 వీఎనర్లు, రొట్టెలు తినేసి.. రికార్డు స్థాయిలో 12వ సారీ టైటిల్​ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో మికీ సూడో మరోసారి విజేతగా నిలిచింది. 31 వీఎనర్లు, రొట్టెలు లాగించి, టైటిల్​ను ఎగరేసుకుపోయింది.

అయితే ఈ తిండిబోతు విజేతలు తమ గత రికార్డులను మాత్రం అధిగమించలేకపోయారు.
పురుషుల విభాగంలో 17 మంది ప్రత్యర్థులతో పోరాడి విజయం సాధించిన జోస్ జాయిస్ 2018లో 74 వీఎనర్లు, రొట్టెలు ఆబగా తినేసి, రికార్డు నెలకొల్పాడు. అయితే ఈసారి ఆ రికార్డుకు 3 బన్నుల దూరంలోనే నిలిచిపోయాడు.

"పోటీ చివరి 5 నిమిషాల్లో నెమ్మదిగా తినడం వల్లనే రికార్డు కోల్పోయాను. అయితే మరలా టైటిల్ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది."
-జోస్, విజేత

ఈ పోటీల్లో జోస్ చిరకాల ప్రత్యర్థి, 2007 ట్రోఫీ విజేత తకేరు కోబయాషి ఈ పోటీల్లో పాల్గొనలేదు.
ఈ హాట్​డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. అయితే 1916లో ప్రారంభమైన నాథన్​ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది.

ఇదీ చూడండి:మాలీలో తెగల మధ్య పోరాటం.. 38 మంది మృతి

Geneva (Switzerland), July 04 (ANI): While Addressing a general debate at 41st Session of United Nations Human Rights Council (UNHRC) in Geneva, Research Analyst European Foundation for South Asian Studies (EFSAS), Veronica Ekelund said that all terrorist organizations operating in Jammu and Kashmir are headquartered in Pakistan. "The fact that all terrorist organizations operating in Jammu - Kashmir are headquartered in Pakistan, and continue to receive patronage from Pakistan's Army in order to wage its proxy war in Jammu - Kashmir, has also been completely disregarded in this report. This unabated export of terrorism has caused the killings of over 14,000 civilians and more than 5,000 security personnel since the 1990s" she added.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.