ETV Bharat / crime

ఫ్లాట్ పేరుతో ఘరానా మోసం.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Jan 23, 2021, 10:47 PM IST

అపార్ట్​మెంట్​లో ఫ్లాట్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వృద్ధురాలి నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24 లక్షల నగదు, ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏపీలో విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్​లో చోటు చేసుకుంది.

two persons cheated old women in ap vishakapatnam
వృద్ధురాలిని మోసం చేసిన కేసులో నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏపీలోని విశాఖలో ఓ వృద్ధురాలిని నమ్మించి రూ. 93లక్షలు కాజేసిన ఘటనలో నాగభూషణం, రమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం, 6కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనం, ఐఫోన్, రూ. 5లక్షల విలువ చేసే బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇద్దరు కలిసి గాజువాక శ్రీనగర్​లోని అపార్ట్​మెంట్​లో ఫ్లాట్, స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వృద్ధురాలు లీలావతి నుంచి పలు దఫాలుగా రూ. 98 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తెలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఏపీలోని విశాఖలో ఓ వృద్ధురాలిని నమ్మించి రూ. 93లక్షలు కాజేసిన ఘటనలో నాగభూషణం, రమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం, 6కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనం, ఐఫోన్, రూ. 5లక్షల విలువ చేసే బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇద్దరు కలిసి గాజువాక శ్రీనగర్​లోని అపార్ట్​మెంట్​లో ఫ్లాట్, స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వృద్ధురాలు లీలావతి నుంచి పలు దఫాలుగా రూ. 98 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తెలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.