ETV Bharat / crime

దైవదర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు - మెదక్​ జిల్లా తాజా వార్తలు

మహా శివరాత్రి పండుగ సందర్భంగా దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడు మండలం కేంద్రంలో జరిగింది.

దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు
దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు
author img

By

Published : Mar 12, 2021, 10:41 PM IST

మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో 8మంది గాయపడ్డారు.

మహా శివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు... కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని ఆటోలో ఇంటికి బయలుదేరారు. రేగోడు మండల కేంద్రం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నర్సింలుతో పాటు అతడి భార్య, తల్లి, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు
దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు

ఇదీ చూడండి: ఆలయంలో అపశృతి.. బండరాయి పడి వృద్ధురాలి మృతి

మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో 8మంది గాయపడ్డారు.

మహా శివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు... కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని ఆటోలో ఇంటికి బయలుదేరారు. రేగోడు మండల కేంద్రం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నర్సింలుతో పాటు అతడి భార్య, తల్లి, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు
దైవదర్శనం చెేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు

ఇదీ చూడండి: ఆలయంలో అపశృతి.. బండరాయి పడి వృద్ధురాలి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.