ETV Bharat / crime

శిఖం భూమిని ఆక్రమించేందుకు యత్నంచిన వారిపై కేసులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్ పరిధిలోని గాడిదల కుంటను పలువురు ఆక్రమించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్రమార్కులను అడ్డుకొని కేసు నమోదు చేశారు.

author img

By

Published : Jun 25, 2021, 11:51 AM IST

శిఖం భూమిని ఆక్రమించేందుకు యత్నంచిన వారిపై కేసులు
శిఖం భూమిని ఆక్రమించేందుకు యత్నంచిన వారిపై కేసులు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని గాడిదల కుంటను పలువురు అక్రమార్కులు చేజిక్కించుకోవాలనుకున్నారు. ఆక్రమణ కోసం జేసీబీ సాయంతో కుంటను పూడ్చే ప్రయత్నం చేశారు. విషయం గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనులను నిలిపివేశారు.

కుంటను పూడ్చేయడానికి వాడిన జేసీబీని సీజ్ చేశారు. డ్రైవర్​, మరో వ్యక్తిపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఇంకెవరైనా శిఖం భూములను ఆక్రమించాలని చూస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని గాడిదల కుంటను పలువురు అక్రమార్కులు చేజిక్కించుకోవాలనుకున్నారు. ఆక్రమణ కోసం జేసీబీ సాయంతో కుంటను పూడ్చే ప్రయత్నం చేశారు. విషయం గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనులను నిలిపివేశారు.

కుంటను పూడ్చేయడానికి వాడిన జేసీబీని సీజ్ చేశారు. డ్రైవర్​, మరో వ్యక్తిపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఇంకెవరైనా శిఖం భూములను ఆక్రమించాలని చూస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: కరోనా భయాలు- పాఠశాలలు తెరుచుకునేదెప్పుడు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.