ETV Bharat / crime

చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా! - Nizamabad District Latest News

నిజామాబాద్ నగర శివారులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

An unidentified body was found in the pond
చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యం
author img

By

Published : Jan 29, 2021, 6:58 PM IST

నిజామాబాద్ నగర శివారులోని మాదనగర్ చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు.

స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలిని నిజామాబాద్ రూరల్ ఎస్​ఎచ్​ఓ మధుసూదన్ గౌడ్ పరిశీలించారు. హత్యా? లేదా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ నగర శివారులోని మాదనగర్ చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు.

స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలిని నిజామాబాద్ రూరల్ ఎస్​ఎచ్​ఓ మధుసూదన్ గౌడ్ పరిశీలించారు. హత్యా? లేదా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ కేసు: క్షేమంగా తల్లి ఒడికి చేరిన చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.