ములుగు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. గోవిందరావు పేట మండలం పస్రా వద్ద ఓ లారీ అదుపు తప్పి రహదారి పక్కన రద్దీగా ఉన్న దుకాణ సముదాయంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఇవీ చూడండి: కిడ్నాప్ కథ సుఖాంతం... నిందితుల అరెస్ట్