ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తమకు సంఘీభావం తెలిపేందుకు దిల్లీ, చెన్నై నుంచి కార్మికులు వస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపిన విషయం గుర్తు చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి