ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM

author img

By

Published : May 20, 2021, 1:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM
  • లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు..

రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ నౌకలో 37కు చేరిన మృతులు..

తౌక్టే తుపాను ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీ నౌక బార్గే పీ-305లో చిక్కుకుకొని మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరుకుంది. మరో 38 మంది కోసం నౌకాదళం గాలింపు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం గగనతలంలో హెలికాప్టర్లను మోహరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్ మృతదేహానికి మూడు రోజులు చికిత్స..

మహారాష్ట్రలోని నాందేడ్​లో కొవిడ్​-19 మృతదేహానికి మూడు రోజుల పాటు వైద్యం చేశారు డాక్టర్లు. మృతుడి భార్య నుంచి రూ. 1.40లక్షలు వసూలు చేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటనపై విచారించిన జిల్లా కోర్టు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని దోషిగా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందే గుర్తిస్తే ముప్పు తక్కువ..

బ్లాక్ ఫంగస్ ప్రభావం మొదట ముక్కుపై ఉంటుందని.. అక్కణ్నుంచి క్రమంగా కంటికి వ్యాపిస్తుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుజాత తెలిపారు. కళ్లలోంచి నీరు కారడం, నొప్పి రావడం దీని ప్రథమ లక్షణాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రియల్​పై కరోనా పంజా..

రాష్ట్ర స్థిరాస్తి రంగంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రభుత్వం అనుమతిచ్చినా.. పెద్దపెద్ద సంస్థలు మినహా పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పీపీఈ కిట్ల పేరుతో పీల్చిపిప్పి..

రెండో దశ కరోనాతో ఎంతో మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల చాలక.. ప్రైవేట్ దవాఖానాలకు పరుగెడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ హాస్పిటళ్లు.. పేద ప్రజలను పిండేస్తున్నాయి. ఉన్నదానికి.. లేని దానికి రెట్టింపు ఛార్జీలు వేస్తూ బాధితుల నుంచి పెద్దమొత్తంలో దండుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫేక్ బస్టర్​ యాప్..

వీడియో కాన్ఫరెన్స్​ సమావేశాల్లో సైబర్​ నేరగాళ్లు చొరబడకుండా సరికొత్త డిటెక్టర్ సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేశారు ఐఐటీ- రోపార్ పరిశోధకులు. మొహానికి మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పెట్టే పోస్టులను కూడా ఇది ఇట్టే పట్టేస్తుందని పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టిక్ టాక్​ ఫౌండర్​ సంచలన నిర్ణయం..

టిక్ టాక్ వ్యవస్థాపకులు ఝాంగ్ యిమింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నగ్న చిత్రంతో సంచలనం..

సారా టేలర్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. ఇంగ్లాండ్ మహిళా జట్టు వికెట్ కీపర్​గా, అద్భుత బ్యాట్స్​ఉమెన్​గా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆటతోనే కాక అందంతోనూ కుర్రకారును తనవైపు తిప్పుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అండగా మంచు మనోజ్​..

నటుడు మంచు మనోజ్​ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు..

రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ నౌకలో 37కు చేరిన మృతులు..

తౌక్టే తుపాను ధాటికి అరేబియా సముద్రంలో గల్లంతైన భారీ నౌక బార్గే పీ-305లో చిక్కుకుకొని మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరుకుంది. మరో 38 మంది కోసం నౌకాదళం గాలింపు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం గగనతలంలో హెలికాప్టర్లను మోహరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్ మృతదేహానికి మూడు రోజులు చికిత్స..

మహారాష్ట్రలోని నాందేడ్​లో కొవిడ్​-19 మృతదేహానికి మూడు రోజుల పాటు వైద్యం చేశారు డాక్టర్లు. మృతుడి భార్య నుంచి రూ. 1.40లక్షలు వసూలు చేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటనపై విచారించిన జిల్లా కోర్టు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని దోషిగా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందే గుర్తిస్తే ముప్పు తక్కువ..

బ్లాక్ ఫంగస్ ప్రభావం మొదట ముక్కుపై ఉంటుందని.. అక్కణ్నుంచి క్రమంగా కంటికి వ్యాపిస్తుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుజాత తెలిపారు. కళ్లలోంచి నీరు కారడం, నొప్పి రావడం దీని ప్రథమ లక్షణాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రియల్​పై కరోనా పంజా..

రాష్ట్ర స్థిరాస్తి రంగంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రభుత్వం అనుమతిచ్చినా.. పెద్దపెద్ద సంస్థలు మినహా పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పీపీఈ కిట్ల పేరుతో పీల్చిపిప్పి..

రెండో దశ కరోనాతో ఎంతో మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల చాలక.. ప్రైవేట్ దవాఖానాలకు పరుగెడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ హాస్పిటళ్లు.. పేద ప్రజలను పిండేస్తున్నాయి. ఉన్నదానికి.. లేని దానికి రెట్టింపు ఛార్జీలు వేస్తూ బాధితుల నుంచి పెద్దమొత్తంలో దండుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫేక్ బస్టర్​ యాప్..

వీడియో కాన్ఫరెన్స్​ సమావేశాల్లో సైబర్​ నేరగాళ్లు చొరబడకుండా సరికొత్త డిటెక్టర్ సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేశారు ఐఐటీ- రోపార్ పరిశోధకులు. మొహానికి మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పెట్టే పోస్టులను కూడా ఇది ఇట్టే పట్టేస్తుందని పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టిక్ టాక్​ ఫౌండర్​ సంచలన నిర్ణయం..

టిక్ టాక్ వ్యవస్థాపకులు ఝాంగ్ యిమింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నగ్న చిత్రంతో సంచలనం..

సారా టేలర్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. ఇంగ్లాండ్ మహిళా జట్టు వికెట్ కీపర్​గా, అద్భుత బ్యాట్స్​ఉమెన్​గా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆటతోనే కాక అందంతోనూ కుర్రకారును తనవైపు తిప్పుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అండగా మంచు మనోజ్​..

నటుడు మంచు మనోజ్​ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.