విజయవాడలోని కుశలవ హ్యుందాయ్.. లబ్బీపేట ఆటోనగర్ షోరూమ్లో ది ఆల్ - న్యూ ఐ20 కారును నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు మరిన్ని ప్యూచర్స్తో అందుబాటులోకి వచ్చిందని హ్యుందాయ్ డైరెక్టర్ చుక్కపల్లి సిద్ధార్థ అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్టీవో విజయ సారథి, డైరెక్టర్ భీమవరపు వెంకటరెడ్డి, జీఎం అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: దిల్లీతో మ్యాచ్లో ముంబయి జట్టు రికార్డులు