ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు...

author img

By

Published : Dec 16, 2020, 6:33 AM IST

.

telangana news today
telangana news today
  • జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ
  • జమ్ము కశ్మీర్​లో నేడు స్థానిక సంస్థల ఏడో విడత పోలింగ్
  • 21వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు... చిల్లా సరిహద్దును మూసివేయనున్న రైతులు
  • దిల్లీకి ఎంపీ రేవంత్​రెడ్డి
  • బ్యాంకర్లతో సీఎస్​ సోమేశ్​కుమార్​ సమావేశం
  • సీపీఐ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
  • ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తుకు అవకాశం
  • హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు నీటిసరఫరాకు అంతరాయం
  • భద్రాద్రిలో రెండో రోజుకు చేరిన వైకుంఠ అధ్యయన మహోత్సవాలు... కుర్మావతారంలో రామయ్య దర్శనం

  • జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ
  • జమ్ము కశ్మీర్​లో నేడు స్థానిక సంస్థల ఏడో విడత పోలింగ్
  • 21వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు... చిల్లా సరిహద్దును మూసివేయనున్న రైతులు
  • దిల్లీకి ఎంపీ రేవంత్​రెడ్డి
  • బ్యాంకర్లతో సీఎస్​ సోమేశ్​కుమార్​ సమావేశం
  • సీపీఐ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
  • ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తుకు అవకాశం
  • హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు నీటిసరఫరాకు అంతరాయం
  • భద్రాద్రిలో రెండో రోజుకు చేరిన వైకుంఠ అధ్యయన మహోత్సవాలు... కుర్మావతారంలో రామయ్య దర్శనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.