తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో... అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అధ్యాపకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసుల స్టేషన్కు తరలించారు. ఆరు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం : కేటీఆర్