హైకోర్టు న్యాయమూర్తుల వినియోగానికి 20 కియా కార్లు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కటి రూ.31.5 లక్షల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలుకు రూ.6.3 కోట్లు విడుదలకు అంగీకారం తెలిపింది. న్యాయ మూర్తులకు కియా కార్లు కావాలని ఈ నెల 24 తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ రాశారు.
ఇదీ చదవండి: బంతిపూల బాధంతా ఆయన గురించే..!