ETV Bharat / city

'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి'

author img

By

Published : Jan 12, 2020, 1:11 PM IST

Updated : Jan 13, 2020, 4:21 PM IST

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

cpm Campaign in rangareddy district
'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సీపీఎం అభ్యర్థి నూతనగంటి శోభారాణి పురుషోత్తానికి ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సీపీఎం అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని రాములు అన్నారు.

ప్రజల అభివృద్ధికి పాటుపడే వ్యక్తులనే గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయోద్దని చెప్పారు. ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీ నాయకులను తరిమికొట్టాలని అన్నారు.

'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి'

ఇదీ చూడండి: 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సీపీఎం అభ్యర్థి నూతనగంటి శోభారాణి పురుషోత్తానికి ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సీపీఎం అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని రాములు అన్నారు.

ప్రజల అభివృద్ధికి పాటుపడే వ్యక్తులనే గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయోద్దని చెప్పారు. ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీ నాయకులను తరిమికొట్టాలని అన్నారు.

'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి'

ఇదీ చూడండి: 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'

Intro:FILE NAME:TG_HYD_24_12_CPM PRACHARAM_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలి... మాజీ ఎమ్మెల్యే కోండిగారి. రాములు

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సిపిఎం అభ్యర్థి నూతనగంటి.శోభారాణి పురుషోత్తం కు ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు అన్నారు.ఇబ్రహీంపట్నం లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలని,ప్రజాలకొరకు నిరంతరం పనిచేసే నాయకులనే గెలిపించాలని అన్నారు.

బైట్:
1:కోండిగారి. రాములు(మాజీ ఎమ్మెల్యే)
2.శోభారాణి(సీపీఎం అభ్యర్థి)


Body:FILE NAME:TG_HYD_24_12_CPM PRACHARAM_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలి... మాజీ ఎమ్మెల్యే కోండిగారి. రాములు

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సిపిఎం అభ్యర్థి నూతనగంటి.శోభారాణి పురుషోత్తం కు ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు అన్నారు.ఇబ్రహీంపట్నం లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలని,ప్రజాలకొరకు నిరంతరం పనిచేసే నాయకులనే గెలిపించాలని అన్నారు.

బైట్:
1:కోండిగారి. రాములు(మాజీ ఎమ్మెల్యే)
2.శోభారాణి(సీపీఎం అభ్యర్థి)


Conclusion:FILE NAME:TG_HYD_24_12_CPM PRACHARAM_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలి... మాజీ ఎమ్మెల్యే కోండిగారి. రాములు

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సిపిఎం అభ్యర్థి నూతనగంటి.శోభారాణి పురుషోత్తం కు ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు అన్నారు.ఇబ్రహీంపట్నం లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యంను కుని చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలని,ప్రజాలకొరకు నిరంతరం పనిచేసే నాయకులనే గెలిపించాలని అన్నారు.

బైట్:
1:కోండిగారి. రాములు(మాజీ ఎమ్మెల్యే)
2.శోభారాణి(సీపీఎం అభ్యర్థి)
Last Updated : Jan 13, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.