ETV Bharat / city

'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు'

author img

By

Published : Oct 27, 2020, 4:51 PM IST

కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాక ఉపఎన్నికల్లో ఓట్లు కొనాలని తెరాస యత్నిస్తోందని భాజపా కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే భాజపా అభ్యర్థి రఘునందన్​రావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

vivek
'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు'

సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని భాజపా కోర్​ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దుబ్బాకలో గెలుస్తామని నమ్మకముంటే పోలీస్​లను ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే భాజపా అభ్యర్థి రఘునందన్​రావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారని వివేక్​ ఆరోపించారు.

'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు'

ఇవీచూడండి: దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​

సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని భాజపా కోర్​ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దుబ్బాకలో గెలుస్తామని నమ్మకముంటే పోలీస్​లను ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే భాజపా అభ్యర్థి రఘునందన్​రావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారని వివేక్​ ఆరోపించారు.

'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు'

ఇవీచూడండి: దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.