ETV Bharat / business

ఎస్​ బ్యాంక్​ ఫలితాల ప్రభావంతో సూచీలు బేజారు

స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే ఇందుకు కారణం.

author img

By

Published : Jul 18, 2019, 10:24 AM IST

ఎస్​ బ్యాంక్​ ఫలితాల ప్రభావంతో సూచీలు బేజారు

ఎస్​ బ్యాంక్​ వాటాలపై తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 50 పాయింట్లు తగ్గి 39 వేల 170 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 11వేల 670వద్ద ట్రేడవుతోంది.

కారణాలివే...

దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఉత్సాహం నింపకపోవడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నష్టాలకు కారణం.

లాభనష్టాల్లో...

తొలి త్రైమాసికంలో లాభం భారీగా తగ్గిపోయినట్లు ఎస్​ బ్యాంక్​ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ వాటాలు 10శాతానికిపైగా నష్టపోయాయి.

ఓఎన్​జీసీ, టాటా మోటర్స్​, వేదాంత, హెచ్​సీఎల్​ టెక్​, ఎం అండ్​ ఎం, హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్​, టీసీఎస్​ నష్టాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ ద్వయం, ఐటీసీ, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.

రూపాయి... ముడి చమురు...

రూపాయి 4 పైసలు పెరిగి డాలరుతో పోల్చితే 68.77 గా ఉంది.

బ్రెంట్ ముడి చమురు సూచీ 0.27 శాతం పెరిగింది. బ్యారెల్​ ముడి చమురు ధర 63.83 డాలర్లుగా ఉంది.

ఎస్​ బ్యాంక్​ వాటాలపై తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 50 పాయింట్లు తగ్గి 39 వేల 170 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 11వేల 670వద్ద ట్రేడవుతోంది.

కారణాలివే...

దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఉత్సాహం నింపకపోవడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నష్టాలకు కారణం.

లాభనష్టాల్లో...

తొలి త్రైమాసికంలో లాభం భారీగా తగ్గిపోయినట్లు ఎస్​ బ్యాంక్​ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ వాటాలు 10శాతానికిపైగా నష్టపోయాయి.

ఓఎన్​జీసీ, టాటా మోటర్స్​, వేదాంత, హెచ్​సీఎల్​ టెక్​, ఎం అండ్​ ఎం, హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్​, టీసీఎస్​ నష్టాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ ద్వయం, ఐటీసీ, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.

రూపాయి... ముడి చమురు...

రూపాయి 4 పైసలు పెరిగి డాలరుతో పోల్చితే 68.77 గా ఉంది.

బ్రెంట్ ముడి చమురు సూచీ 0.27 శాతం పెరిగింది. బ్యారెల్​ ముడి చమురు ధర 63.83 డాలర్లుగా ఉంది.

Pithoragarh (Uttarakhand), July 17 (ANI): Monsoon season has started and due to heavy rain, landslides in the mountain areas have made lives of local more difficult. The motorable roads are blocked with heavy rocks. The road from Madkot to Munsyari has been damaged due to the landslides. The landslides in NH 309(A) hampered the road connectivity to Goripur area of Munsyari in Pithoragarh district. Students from Bothi villages are crossing the landslide-affected roads with risks as the road. The landslide has also affected route to reach college in Uchhaiti.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.