ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Apr 16, 2021, 4:20 PM IST

Updated : Apr 16, 2021, 5:33 PM IST

బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.46,431 వద్దకు చేరింది. వెండి ధర కిలో రూ.53 ఎగిసింది.

Gold price hike
బంగారం ధర

బంగారం, వెండి ధరలు శుక్రవారం నామమాత్రంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.9 పెరిగి.. రూ.46,431 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు రూ.53 పెరిగి.. రూ.67,407గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,764 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సు 25.87 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చదవండి:రూ.10 లక్షలకు మించి డిపాజిట్​ చేస్తే పన్ను?

బంగారం, వెండి ధరలు శుక్రవారం నామమాత్రంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.9 పెరిగి.. రూ.46,431 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు రూ.53 పెరిగి.. రూ.67,407గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,764 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సు 25.87 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చదవండి:రూ.10 లక్షలకు మించి డిపాజిట్​ చేస్తే పన్ను?

Last Updated : Apr 16, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.