ETV Bharat / business

బడ్జెట్​ 2020: ఇకపై ఈ వస్తువులు మరింత ప్రియం

పద్దు 2020లో.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకొనే వస్తువులైన ఫ్యాన్లు, పాదరక్షలు, వంట సామగ్రి తదితరాలపై సుంకాలు పెంచింది కేంద్రం. ఫలితంగా.. ఈ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. అయితే.. క్రీడ సంబంధిత ఉత్పత్తులు, న్యూస్​ ప్రింట్​, మైక్రోఫోన్​లు చౌకగా లభించనున్నాయి.

author img

By

Published : Feb 1, 2020, 7:24 PM IST

Updated : Feb 28, 2020, 7:36 PM IST

Budget 2020: Cigarettes, imported products, furniture, footwear to become costlier
బడ్జెట్​ 2020: ఇకపై ఈ వస్తువులు మరింత ప్రియం

శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్​లో కొన్ని నిత్యావసరాలు సహా.. దిగుమతి చేసుకొనే వస్తువులపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ఫలితంగా.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. వంట నూనెలు, ఫ్యాన్లు, బల్లలు, పాదరక్షలు, వంట సామాగ్రి, బొమ్మలు, ఫర్నీచర్​ వంటి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.

మరోవైపు ఆట వస్తువులు, న్యూస్​ ప్రింట్​, మైక్రోఫోన్​లపై పన్నులు తగ్గించాలని అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. ఇవి చౌక ధరకే లభ్యం కానున్నాయి.

ఖరీదుగా మారనున్న వస్తువుల జాబితా ఇదే..

⦁ వెన్న, నెయ్యి, వంట నూనె, పీనట్​ బటర్​

⦁ వే ప్రొటీన్​, గోధుమ పిండి, మొక్కజొన్న, తీపి దుంప విత్తనాలు, బంగాళదుంప

⦁ చూయింగ్ గమ్, సోయా ఫైబర్, వేరు చేసిన సోయా ప్రొటీన్​

⦁ వాల్​నట్స్​

⦁ పాద రక్షలు, షేవింగ్​ పరికరాలు, హెయిర్ క్లిప్పర్​​, హెయిర్​ కటింగ్​ ఉపకరణాలు

⦁ వంట సామాన్లు, టేబుల్​వేర్​, వాటర్​ ఫిల్టర్లు, గాజు వస్తువులు

⦁ పింగాణి, ఎరుపు పగడాలు, పచ్చలు, నీల మణి, రంగు రత్నాలు

⦁ ఇంటి తాళాలు, జల్లెడ, దువ్వెన, హెయిర్​ పిన్​, కర్లింగ్​ పిన్, కర్లింగ్​ గ్రిప్​

⦁ టేబుల్​ ఫ్యాన్లు, సీలింగ్​ ఫ్యాన్లు, పోర్టబుల్​ బ్లోయర్స్

⦁ వాటర్​ హీటర్లు, హెయిర్ డ్రైయర్లు, హ్యాండ్​ డ్రైయింగ్ అప్పారేటస్​, ఐరన్​ బాక్స్​లు

⦁ గ్రైండర్లు, ఓవెన్స్​, కుక్కర్లు, కుకింగ్​ ప్లేట్లు, గ్రిల్లర్స్​, రోస్టర్లు, టోస్టర్లు

⦁ ఫర్నీచర్​, విద్యుద్దీపాలు, బొమ్మలు, స్టేషనరీ వస్తువులు, కృత్రిమ పుష్పాలు, గంటలు, విగ్రహాలు, ట్రోఫీలు

⦁ మొబైల్​ ఫోన్​ పరికరాలైన డిస్​ప్లే ప్యానెల్​, టచ్​ స్ర్క్రీన్​

⦁ ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు, హుక్కా, పొగాకు, జర్దా వంటి వాటిపై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

సుంకాలు తగ్గించిన వస్తువులు ఇవే...

⦁ మేలుజాతి గుర్రాలు

⦁ న్యూస్​ ప్రింట్​

⦁ ఆట సంబంధిత వస్తువులు

⦁ మైక్రోఫోన్​

⦁ ఎలక్ట్రిక్​ వాహనాలు

శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్​లో కొన్ని నిత్యావసరాలు సహా.. దిగుమతి చేసుకొనే వస్తువులపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ఫలితంగా.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. వంట నూనెలు, ఫ్యాన్లు, బల్లలు, పాదరక్షలు, వంట సామాగ్రి, బొమ్మలు, ఫర్నీచర్​ వంటి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.

మరోవైపు ఆట వస్తువులు, న్యూస్​ ప్రింట్​, మైక్రోఫోన్​లపై పన్నులు తగ్గించాలని అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. ఇవి చౌక ధరకే లభ్యం కానున్నాయి.

ఖరీదుగా మారనున్న వస్తువుల జాబితా ఇదే..

⦁ వెన్న, నెయ్యి, వంట నూనె, పీనట్​ బటర్​

⦁ వే ప్రొటీన్​, గోధుమ పిండి, మొక్కజొన్న, తీపి దుంప విత్తనాలు, బంగాళదుంప

⦁ చూయింగ్ గమ్, సోయా ఫైబర్, వేరు చేసిన సోయా ప్రొటీన్​

⦁ వాల్​నట్స్​

⦁ పాద రక్షలు, షేవింగ్​ పరికరాలు, హెయిర్ క్లిప్పర్​​, హెయిర్​ కటింగ్​ ఉపకరణాలు

⦁ వంట సామాన్లు, టేబుల్​వేర్​, వాటర్​ ఫిల్టర్లు, గాజు వస్తువులు

⦁ పింగాణి, ఎరుపు పగడాలు, పచ్చలు, నీల మణి, రంగు రత్నాలు

⦁ ఇంటి తాళాలు, జల్లెడ, దువ్వెన, హెయిర్​ పిన్​, కర్లింగ్​ పిన్, కర్లింగ్​ గ్రిప్​

⦁ టేబుల్​ ఫ్యాన్లు, సీలింగ్​ ఫ్యాన్లు, పోర్టబుల్​ బ్లోయర్స్

⦁ వాటర్​ హీటర్లు, హెయిర్ డ్రైయర్లు, హ్యాండ్​ డ్రైయింగ్ అప్పారేటస్​, ఐరన్​ బాక్స్​లు

⦁ గ్రైండర్లు, ఓవెన్స్​, కుక్కర్లు, కుకింగ్​ ప్లేట్లు, గ్రిల్లర్స్​, రోస్టర్లు, టోస్టర్లు

⦁ ఫర్నీచర్​, విద్యుద్దీపాలు, బొమ్మలు, స్టేషనరీ వస్తువులు, కృత్రిమ పుష్పాలు, గంటలు, విగ్రహాలు, ట్రోఫీలు

⦁ మొబైల్​ ఫోన్​ పరికరాలైన డిస్​ప్లే ప్యానెల్​, టచ్​ స్ర్క్రీన్​

⦁ ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు, హుక్కా, పొగాకు, జర్దా వంటి వాటిపై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

సుంకాలు తగ్గించిన వస్తువులు ఇవే...

⦁ మేలుజాతి గుర్రాలు

⦁ న్యూస్​ ప్రింట్​

⦁ ఆట సంబంధిత వస్తువులు

⦁ మైక్రోఫోన్​

⦁ ఎలక్ట్రిక్​ వాహనాలు

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL164
CONG-SHAHEEN BAGH
Shooter has changed but ideology pulling trigger remains same: Cong on Shaheen Bagh incident
         New Delhi, Feb 1 (PTI) In a veiled attack on the BJP over the Shaheen Bagh firing incident, the Congress on Saturday said the shooter has changed but the ideology pulling the trigger in 1948 or 2020 has remained the same.
         A man fired two rounds in air in the Shaheen Bagh area in Jamia Nagar, where an anti-CAA protest is on, following which he was taken into custody by police, eyewitnesses said.
         Congress spokesperson Jaiveer Shergill said, "Shooter changes but ideology pulling the trigger either in 1948 (Nathuram Godse) or 2020 remains the same 'Goli Maro' -- Hands which should be pulling India's growth are now firing guns."
         "Instead of 'Make in India' focus is on 'spreading hate in India'," he said.
         During an election rally here, BJP leader and Union minister Anurag Thakur had egged on the crowd to raise an incendiary slogan -- "shoot the traitors" -- after he lashed out at anti-CAA protesters. PTI ASK ASK
TDS
TDS
02011840
NNNN
Last Updated : Feb 28, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.