స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు నల్గొండ జిల్లాలో 18.69 , రంగారెడ్డి జిల్లాలో 8.4, వరంగల్ జిల్లాలో 3 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : పదకొండు పార్టీలకు విప్... ధిక్కరిస్తే ఔట్