ETV Bharat / bharat

ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి

author img

By

Published : Mar 4, 2021, 10:28 AM IST

Updated : Mar 4, 2021, 1:11 PM IST

police personnel
ఐఈడీ పేలుడు

10:23 March 04

ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి

ఝార్ఖండ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో జరిపిన ఐఈడీ పేలుడులో తొలుత ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

టోక్లో పోలీస్​ స్టేషన్​ పరిధిలోని లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్​ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

10:23 March 04

ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి

ఝార్ఖండ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో జరిపిన ఐఈడీ పేలుడులో తొలుత ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

టోక్లో పోలీస్​ స్టేషన్​ పరిధిలోని లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్​ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Last Updated : Mar 4, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.