ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Jul 23, 2021, 5:28 AM IST

Updated : Jul 23, 2021, 6:56 AM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

terrorist fire
జమ్ముకశ్మీర్​లో ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యాడు. సోపోర్​ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై ముందస్తు సమాచారంతో భద్రతా దళాలు గస్తీ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఉగ్రవాదుల కాల్పులను భద్రతా దళాలు దీటుగా తిప్పకొట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రముఖ మీడియా సంస్థలపై ఐటీ దాడులు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యాడు. సోపోర్​ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై ముందస్తు సమాచారంతో భద్రతా దళాలు గస్తీ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఉగ్రవాదుల కాల్పులను భద్రతా దళాలు దీటుగా తిప్పకొట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రముఖ మీడియా సంస్థలపై ఐటీ దాడులు

Last Updated : Jul 23, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.