ETV Bharat / bharat

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి

author img

By

Published : Feb 4, 2022, 12:47 AM IST

Updated : Feb 4, 2022, 5:48 AM IST

Building collapse: మహారాష్ట్రలో ఓ మాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ ఇనుప నిర్మాణం కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Building collapse
Building collapse

Building collapse: మహారాష్ట్ర పుణెలో ఓ మాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ ఇనుప నిర్మాణం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం యరవాడ ప్రాంతంలోని శాస్త్రినగర్​లో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలీలందరూ బిహార్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. సమర్థమైన రక్షలు లేనందునే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పుణె డీసీపీ రోహిదాస్ పవార్​ తెలిపారు.

Building collapse: మహారాష్ట్ర పుణెలో ఓ మాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ ఇనుప నిర్మాణం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం యరవాడ ప్రాంతంలోని శాస్త్రినగర్​లో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలీలందరూ బిహార్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. సమర్థమైన రక్షలు లేనందునే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పుణె డీసీపీ రోహిదాస్ పవార్​ తెలిపారు.

ఇదీ చూడండి: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

Last Updated : Feb 4, 2022, 5:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.