ETV Bharat / bharat

'మహా' ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి

author img

By

Published : May 8, 2020, 9:45 AM IST

మహారాష్ట్ర రైలు ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ట్వీట్​ చేశారు ప్రధాని. పీయూష్​ గోయల్​ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
'మహా' రైలు ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి

తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన వెంకయ్య.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
ఉపరాష్ట్రపతి ట్వీట్​

రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన వలస కార్మికులకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర వేదనకు గురిచేసిందని ట్వీట్​ చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
మోదీ ట్వీట్​

''మహారాష్ట్రలో ఔరంగాబాద్​ రైలు ప్రమాద ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. రైల్వే మంత్రి పీయూల్​ గోయల్​తో మాట్లాడా. ఆయన దగ్గరుండి సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.''

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన వెంకయ్య.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
ఉపరాష్ట్రపతి ట్వీట్​

రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన వలస కార్మికులకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర వేదనకు గురిచేసిందని ట్వీట్​ చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
మోదీ ట్వీట్​

''మహారాష్ట్రలో ఔరంగాబాద్​ రైలు ప్రమాద ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. రైల్వే మంత్రి పీయూల్​ గోయల్​తో మాట్లాడా. ఆయన దగ్గరుండి సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.''

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.